వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్లో అత్తను చంపిన కోడలు
హైదరాబాద్: హైదరాబాద్లోని సరూర్నగర్లో అత్తను చంపిన కోడలి సంఘటన చోటు చేసుకుంది. చిన్న చిన్న విషయాలకు కూడా వేధిస్తుండడంతో అత్తను తానే చంపినట్లు కోడలు చెబుతోంది. సరూర్నగర్లోని నగేష్ అనే వ్యక్తి షిర్డీ వెళ్లాడు. అతని భార్య లక్ష్మి, తల్లి రాంబాయి మాత్రమే ఇంట్లో వున్నారు.
తన భర్త లేని సమయం చూసి అత్త రాంబాయిని కోడలు లక్ష్మి బండరాయితో తలపై మోది హత్య చేసింది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.
Comments
Story first published: Sunday, September 3, 2006, 23:53 [IST]