వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతు సమస్యలకు శాస్త్రవేత్తలే పరిష్కారం చూపాలి: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలపై వుందని ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి అన్నారు. ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ సభలో ఆయన మాట్లాడారు. నీటి నిర్వహణ, మేలు రకాల వంగడాలపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టి దిగుబడి పెరిగేందుకు దోహదపడాలని ఆయన సూచించారు.

పంటల దిగుబడి పెరిగితేనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పరిశోధనలు జరగాలని ఆయన సూచించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు భద్రత, పంటల దిగుబడి అత్యంతావశ్యకమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X