వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసు ఔట్‌పోస్టుపై మావోయిస్టుల దాడి

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం పెద మల్లాపురం ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ ఔట్‌పోస్టుపై నక్సలైట్లు కాల్పులు జరిపారు. వెంటనే పోలీసులు కూడా 40 రౌండ్లు కాల్పులు జరిపారు. ఔట్‌పోస్టులో సెంట్రీలు డ్యూటీలు మారే సమయంలో శనివారం ఈ కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. మావోయిస్టులు దాడి చేసిన సమయంలో ఔట్‌ పోస్టులో 40 మంది వ రకు పోలీసు సిబ్బంది ఉన్నారని. దాడిలో ఎందరు మావోయిస్టులు పాల్గొన్నారో స్పష్టంగా తెలియరాలేదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X