వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగశ్రీ హత్య కేసుపై వెల్లువెత్తిన నిరసన

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: పదవ తరగతి విద్యార్థిని నాగశ్రీ హత్య కేసుపై ఆదివారం విజయవాడలో నిరసన వెల్లువెత్తింది. పలు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు మౌన ప్రదర్శన నిర్వహించారు. నాగశ్రీ హత్య కేసుపై న్యాయవిచారణకు ఆదేశించాలని ఆ సంఘాలు డిమాండ్‌ చేశాయి.

నాగశ్రీ హత్య కేసు విషయంలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని సంఘాలు విమర్శించాయి. నాగశ్రీ హత్య కేసులో రోజులు గడిచినా పోలీసులు ఏ మాత్రం పురోగతి సాధించకపోవడాన్ని ఆ సంఘాల నాయకులు తప్పు పట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X