వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాగశ్రీ హత్య కేసుపై వెల్లువెత్తిన నిరసన
విజయవాడ: పదవ తరగతి విద్యార్థిని నాగశ్రీ హత్య కేసుపై ఆదివారం విజయవాడలో నిరసన వెల్లువెత్తింది. పలు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు మౌన ప్రదర్శన నిర్వహించారు. నాగశ్రీ హత్య కేసుపై న్యాయవిచారణకు ఆదేశించాలని ఆ సంఘాలు డిమాండ్ చేశాయి.
నాగశ్రీ హత్య కేసు విషయంలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని సంఘాలు విమర్శించాయి. నాగశ్రీ హత్య కేసులో రోజులు గడిచినా పోలీసులు ఏ మాత్రం పురోగతి సాధించకపోవడాన్ని ఆ సంఘాల నాయకులు తప్పు పట్టారు.
Comments
Story first published: Sunday, September 24, 2006, 23:53 [IST]