వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముంబయి బాంబు పేలుళ్ళు విదేశీ శక్తుల పనే
ముంబయి: ముంబయి సబర్బన్ రైళ్ళలో జులై 11న జరిగిన వరుస బాంబు పేలుళ్ళ వెనుక విదేశీ ఉగ్రవాద శక్తులు ఉన్నాయని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్ఆర్ పాటిల్ శనివారం ఇక్కడ చెప్పారు. పాకిస్ధాన్కు చెందిన అనేక ఉగ్రవాద శక్తుల ప్రమేయం ఈ సంఘటనలో ఉందని ఆయన అన్నారు. ఈ కేసులో అనుమానితులుగా శక్రవారం అరెస్టయిన నలుగురు అనుమానితుల్లో ఒకరైన మహ్మద్ మజీద్ ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడని పోలీసులు చెప్పారు. ఈ కేసు సత్వర విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు.
Story first published: Saturday, September 30, 2006, 23:53 [IST]