వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబయి బాంబు పేలుళ్ళు విదేశీ శక్తుల పనే

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబయి: ముంబయి సబర్బన్‌ రైళ్ళలో జులై 11న జరిగిన వరుస బాంబు పేలుళ్ళ వెనుక విదేశీ ఉగ్రవాద శక్తులు ఉన్నాయని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్‌ఆర్‌ పాటిల్‌ శనివారం ఇక్కడ చెప్పారు. పాకిస్ధాన్‌కు చెందిన అనేక ఉగ్రవాద శక్తుల ప్రమేయం ఈ సంఘటనలో ఉందని ఆయన అన్నారు. ఈ కేసులో అనుమానితులుగా శక్రవారం అరెస్టయిన నలుగురు అనుమానితుల్లో ఒకరైన మహ్మద్‌ మజీద్‌ ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడని పోలీసులు చెప్పారు. ఈ కేసు సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X