వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అధికారికంగా లోక్సత్తా పార్టీ ప్రారంభం
హైదరాబాద్: లోక్సత్తా పార్టీని డాక్టర్ జయప్రకాష్ నారాయణ దసరా పండుగ నాడు అధికారికంగా ప్రారంభించారు. రాజకీయాల్లో నూతన సంస్కృతిని తాము ప్రవేశపెడుతున్నామని, ధనస్వామ్యానికి స్వస్తి పలికాలన్నది తమ ఆశయమని ఆయన సోమవారం ఇక్కడ వెల్లడించారు. తమ పార్టీలో బలహీనవర్గాల వారికి, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలపై ఆయన పెదవి విరిచారు. తెలంగాణ వెనుకబాటు తనానికి పరిష్కారంగా ఆయన స్ధానిక సంస్దలను బలోపేతం చేయాలన్న సూచన చేశారు.
Comments
Story first published: Monday, October 2, 2006, 23:53 [IST]