వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
డెంగీ వ్యాధితో ఎయిమ్స్లో ప్రధాని మనవడు
న్యూఢిల్లీ: డెంగీ వ్యాధితో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మనవడు రోహన్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో చేరారు. ప్రధాని రెండో మనవడు కూడా ఎయిమ్స్లో చేరాడు. రోహన్ మంగళవారం సాయంత్ర ఎయిమ్స్లో చేరారు. రోహన్కు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. ఒక పరీక్షలో డెంగీ నెగిటివ్ ఫలితం వచ్చిందని వారు చెప్పారు.
Comments
Story first published: Wednesday, October 4, 2006, 23:53 [IST]