వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డెంగీ వ్యాధితో ఎయిమ్స్‌లో ప్రధాని మనవడు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డెంగీ వ్యాధితో ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ మనవడు రోహన్‌ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో చేరారు. ప్రధాని రెండో మనవడు కూడా ఎయిమ్స్‌లో చేరాడు. రోహన్‌ మంగళవారం సాయంత్ర ఎయిమ్స్‌లో చేరారు. రోహన్‌కు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. ఒక పరీక్షలో డెంగీ నెగిటివ్‌ ఫలితం వచ్చిందని వారు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X