వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్జల్‌ కు క్షమాభిక్ష వద్దు: బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అఫ్జల్‌కు క్షమాభిక్ష ప్రసాదించవద్దంటూ బిజెపి నాయకులు ఆదివారం రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంను కలవనున్నారు. బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌, సీనియర్‌ నేత ఎల్‌కె అద్వానీ నేతృత్వంలోని పార్టీ బృందం రేపు కలాంను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ తీసుకుంది. మహ్మద్‌ అఫ్జల్‌కు మరణశిక్ష విధించితీరాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. అఫ్జల్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమాభిక్ష ప్రసాదించవద్దని తాము రాష్ట్రపతిని కోరతామని ఆయన చెప్పారు. దీనిపై రాష్ట్రపతికి మెమొరాండం అందజేస్తామని రాజ్‌నాథ్‌ తెలిపారు. 2001లో పార్లమెంట్‌పై దాడి కేసులో మహ్మద్‌ అఫ్జల్‌కు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే అఫ్జల్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ విజ్ఞపులు వస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X