వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుపతి - చెన్నై జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న లారీని ప్రయాణికులతో ఉన్న జీపు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులు జీపులో తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుని తిరిగి వెళ్తున్నారు.

తిరుపతి నుంచి వెళ్తున్న ఈ జీపు చెన్నై వస్తున్న లారీని పుత్తూరు సమీపంలో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు అనంతపురం జిల్లాకు చెందినవారు కాగా ఒకరు పుత్తూరు మండలం రాచపాలెం గ్రామానికి చెందినవారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X