వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రాణహితకు మార్చిలో ప్రాణం పోస్తా: వైయస్
కరీంనగర్: చేవెళ్ల - ప్రాణహిత సాగునీటి ప్రాజెక్టుకు వచ్చే ఏడాది మార్చిలో శంకుస్థాపన చేస్తామని, మూడేళ్లలో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ చేరుకున్న ముఖ్యమంత్రి ఆదివారం సాయంత్రం కరీంనగర్ జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రగతిని సమీక్షించారు.
Comments
Story first published: Sunday, October 15, 2006, 23:53 [IST]