వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదుగురు ఐఎయస్‌ అధికారుల బదిలీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం గురువారంనాడు ఐదుగురు ఐఎయస్‌ అధికారులను బదిలీ చేసింది. వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా అమితాబ్‌ భట్టాచార్యను నియమించింది. యువజన సర్వీసుల కమీషనర్‌గా జి. అనంతరామును, స్పోర్ట్స్‌ అథారిటీ (శాప్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా యన్‌. నాగేశ్వరరావును, చేనేత సహకార సంస్థ (ఆప్కో) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎ. కోటేశ్వరరావును రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మహేష్‌ దత్‌ ఎక్కాను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X