వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ కేసులకు భయపడం: టిడిపి

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కాంగ్రెస్‌ తమపై పెట్టే కేసులకు భయపడబోమని తెలుగుదేశం పార్టీ గద్దె రామ్మోహన్‌ రావు స్పష్టం చేశారు. దళితుడితో ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర రెడ్డి వేషం వేయించి అతడ్ని చీపుర్లతో కొడుతూ నిర్వహించిన ప్రదర్శన విషయంలో 27 మంది తెలుగుదేశం పార్టీవారిపై పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులను ప్రస్తావిస్తూ ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

తమపై ఏకపక్షంగా కేసులు పెడుతున్నారని, పోలీసులు ఏ మాత్రం పరిశీలించకుండానే తమపై కేసులు పెట్టారని ఆయన అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌వారిని చెప్పులతో కొట్టే రోజులు వస్తాయని ఆయన అన్నారు. తన ఇష్టప్రకారమే తాను ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర రెడ్డి వేషం వేశానని ముఖ్యమంత్రి వేషం వేసిన దళితుడు ఏసురత్నం అన్నారు. తనకు లేని వ్యతిరేకత కాంగ్రెస్‌వారికి ఎందుకని ఆయన అడిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X