వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కారు ట్రక్కు ఢీకొని ఐదుగురు మృతి
బాద్-ముంబై జాతీయ రహదారిపై మహారాష్ట్రలోని ౖ మొహోల్ పట్టణం సమీపంలో దేవిడి గ్రామం వద్ద ఓకారు ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులలో ఇద్దరు మహిళలు ఉన్నారు. నేటి ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు.
Comments
Story first published: Sunday, October 29, 2006, 23:53 [IST]