వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం

By Staff
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం చించోలి క్రాస్‌ రోడ్డు వద్ద సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. లారీ తప్పిదంవల్లనే ఈ ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు.

మృతులను రాజశేఖర్‌, గణేష్‌, అంజాద్‌ఖాన్‌, కాంతయ్యలుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ కూడా గాయపడ్డాడు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X