వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సింగరేణి గనిలో ప్రమాదం: కార్మికుడి మృతి
వరంగల్: వరంగల్ జిల్లా భూపాలపల్లి సింగరేణి గనుల్లో ఒక కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఐదో గనిలో అతను మరణించాడు. ఎవరూ రాకముందే సాయిలు మృతదేహాన్ని ప్రమాద స్థలి నుంచి తొలగించడం పట్ల కార్మికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వారు ఆందోళనకు దిగారు. కుటుంబసభ్యులు రాక ముందే సాయిలు మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించే అధికారుల ప్రయత్నాన్ని కార్మికులు అడ్డుకున్నారు.
Comments
Story first published: Thursday, November 2, 2006, 23:53 [IST]