వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
26న పాక్ విదేశాంగ మంత్రి ఢిల్లీ రాక
న్యూఢిల్లీ: పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ ఎం. కసూరి ఈ నెల 26న మనదేశానికి రానునన్నారు. పంచాయితిరాజ్శాఖమంత్రి మణిశంకర్ అయ్యర్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు వస్తున్న కసూరి విదేశాంగమంత్రిగా ఇటీవలే నియమితులైన ప్రణబ్ ముఖర్జీని మర్యాద పూర్వకంగా కలుసుకుంటారు. మణిశంకర్ అయ్యర్, కసూరి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సహవిద్యార్థులు.
Comments
Story first published: Saturday, November 4, 2006, 23:53 [IST]