వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

26న పాక్‌ విదేశాంగ మంత్రి ఢిల్లీ రాక

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి ఖుర్షీద్‌ ఎం. కసూరి ఈ నెల 26న మనదేశానికి రానునన్నారు. పంచాయితిరాజ్‌శాఖమంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు వస్తున్న కసూరి విదేశాంగమంత్రిగా ఇటీవలే నియమితులైన ప్రణబ్‌ ముఖర్జీని మర్యాద పూర్వకంగా కలుసుకుంటారు. మణిశంకర్‌ అయ్యర్‌, కసూరి కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో సహవిద్యార్థులు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X