వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ట్రాక్టర్ బోల్తా పడి ఆరుగురు దుర్మరణం
వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రామారం గ్రామం వద్ద పాలయ్యారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఒక పాప వున్నారు. ఈ ఘోర ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా వుంది. వీరిని చికిత్స నిమిత్తం వరంగల్లోని యంజియం ఆస్పత్రికి తరలించారు.
మిగతావారిని వర్ధన్నపేట ఆస్పత్రిలో చేర్చారు. సంఘటనా స్థలం హృదయ విదారకంగా వుంది. మృతుల బంధువుల రోదనలు మిన్నముట్టాయి.
Story first published: Sunday, November 5, 2006, 23:53 [IST]