వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్‌ది పక్కా అక్రమ కబ్జానే: మైసురారెడ్డి

By Super Admin
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కిరణ్‌కుమార్‌ రెడ్డి తీరు శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్లుందని తెలుగుదేశం నాయకుడు డాక్టర్‌ ఎం.వి. మైసురారెడ్డి వ్యాఖ్యానించారు. కిరణ్‌కుమార్‌రెడ్డిది పక్కా అక్రమ భూకబ్జానే అని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని భూమిని ఆక్రమించుకున్నారని ఆయన అన్నారు.

కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆక్రమించుకున్న భూమిని హైదరాబాద్‌ నగర పాలక సంస్థకు అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా మార్గదర్శకత్వం వహిస్తుందని ఆయన ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X