వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బియస్యన్యల్ అధికారిని పట్టుకున్న ఎసిబి
వరంగల్: వరంగల్లోని బియస్యన్యల్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు సోమవారం దాడి చేశారు. ప్రైవేట్ డీలర్లకు సిమ్ కార్డులు అమ్ముతుండగా బియస్యన్యల్ అధికారి రాయ్ని వారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రాయ్ సిమ్ కార్డుల అమ్మకం వ్యవహారంపై సమాచారం అందడంతో ఎసిబి అధికారులు ఈ దాడి చేశారు.
రాయ్ నుంచి ఫైళ్లను, కొంత నగదును ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటికి ఎసిబి అధికారులు రసాయన పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Comments
Story first published: Monday, November 6, 2006, 23:53 [IST]