వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాద దాడిలో పాక్‌లో 35 మంది సైనికుల మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడిలో పాకిస్థాన్‌లో 35 మంది సైనికులు మరణించారు. పాకిస్థాన్‌లోని సైనిక శిక్షణ స్థావరంలపై ఉగ్రవాదులు బుధవారంనాడు ఆత్మాహుతి దాడి జరిపారు. పెషావర్‌కు వంద కిలోమీటర్ల దూరంలోని దర్గిలో గల సైనిక ప్రాథమిక శిక్షణా కేంద్రంపై ఈ దాడి జరిగింది.

ఈ దాడిలో పలువురు సైనికులు గాయపడ్డారు. మృతుల సంఖ్యను అధికారులు ధృవీకరించారు. అయితే ఈ దాడికి పాల్పడిందనేది ఏ ఉగ్రవాద సంస్థ అనేది తెలియడం లేదు. ఇప్పటి వరకు కూడా ఈ దాడికి పాల్పడింది మేమేనంటూ ప్రకటించుకోలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X