వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోడ కట్టానంతే, తప్పు చేయలేదు: కిరణ్‌కుమార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తాను అక్రమించుకుంటున్న చెబుతున్న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోగల ఎమ్మెల్యే కాలనీలోని 700 గజాల భూమి తన పేర రిజిష్టర్‌ కాలేదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కిరణ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. ఈ విషయంతో తాను ఏ తప్పూ చేయలేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

ఆ ప్రభుత్వ భూమిలో భద్రత కోసం గోడ కట్టడం మినహా తాను ఏ విధమైన నిర్మాణాలూ చేయలేదని ఆయన వివరించారు. ఆ భూమి ఇంకా ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. అయితే ఆ భూమి కోసం తాను సొసైటీకి దరఖాస్తు పెట్టుకున్నానని, డబ్బులు కూడా చెల్లించానని ఆయన చెప్పారు. ఆ భూమిలో తాను కట్టిన గోడను కూల్చేయమంటే తాను కూల్చేస్తానని, లేదంటే ప్రభుత్వం కూల్చుకోవచ్చునని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X