వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
మెదక్: మెదక్ జిల్లా రామాయంపేట సమీపంలో సోమవారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఎదురెదురుగా వస్తున్న లారీ, వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులంతా వ్యాన్లో ప్రయాణిస్తున్న నిజామాబాద్కు చెందిన మహమ్మదీయనగర్కు చెందినవారు. హైదరాబాద్లోని ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
రామాయంపేట మలుపు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రిలో చేర్చారు. ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మహ్మదీయనగర్లోని మృతుల ఇంటి వద్ద విషాదం చోటు చేసుకుంది.
Comments
Story first published: Monday, November 13, 2006, 23:53 [IST]