వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం

By Staff
|
Google Oneindia TeluguNews

మెదక్‌: మెదక్‌ జిల్లా రామాయంపేట సమీపంలో సోమవారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఎదురెదురుగా వస్తున్న లారీ, వ్యాన్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులంతా వ్యాన్‌లో ప్రయాణిస్తున్న నిజామాబాద్‌కు చెందిన మహమ్మదీయనగర్‌కు చెందినవారు. హైదరాబాద్‌లోని ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

రామాయంపేట మలుపు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రిలో చేర్చారు. ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మహ్మదీయనగర్‌లోని మృతుల ఇంటి వద్ద విషాదం చోటు చేసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X