వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాగులో వరదకు 4గురు మహిళల మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో మంగళవారంనాడు నలుగురు మహిళలు కొట్టుకుపోయారు. వీరంతా కూలీలే. వావిల్లవాసులైన ఈ కూలీలు కూలీ కోసం పక్క వూరికి వెళ్లడానికి వాగు దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఐదుగురు మహిళలు వాగు దాటుతూ వరదలో కొట్టుకుపోతున్న సమయంలో అది గమనించిన కొందరు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ఒకరిని మాత్రమే ప్రాణాలతో బయటికి తీయగలిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X