వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాగులో వరదకు 4గురు మహిళల మృతి
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో మంగళవారంనాడు నలుగురు మహిళలు కొట్టుకుపోయారు. వీరంతా కూలీలే. వావిల్లవాసులైన ఈ కూలీలు కూలీ కోసం పక్క వూరికి వెళ్లడానికి వాగు దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఐదుగురు మహిళలు వాగు దాటుతూ వరదలో కొట్టుకుపోతున్న సమయంలో అది గమనించిన కొందరు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ఒకరిని మాత్రమే ప్రాణాలతో బయటికి తీయగలిగారు.
Comments
Story first published: Tuesday, November 14, 2006, 23:53 [IST]