వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పిసిసి తెలంగాణ బిసికివ్వాలి: హర్షకుమార్
న్యూఢిల్లీ:
ప్రదేశ్
కాంగ్రెస్
కమిటీ
(పిసిసి)
అధ్యక్ష
పదవి
తెలంగాణ
బిసిలకు
చెందిన
సీనియర్
నాయకుడికి
ఇవ్వాలని
అమలాపురం
కాంగ్రెస్
పార్లమెంటు
సభ్యుడు
హర్షకుమార్
పార్టీ
అధ్యక్షురాలు
సోనియా
గాంధీని
కోరారు.
సోనియా
గాంధీని
ఆయన
సోమవారం
కలుసుకుని
రాష్ట్ర
రాజకీయ
పరిస్థితులను
వివరించారు.
సమర్థతపై
ఆధారపడి
పిసిసి
అధ్యక్షుని
ఎంపిక
జరగాలని
ఆయన
అభిప్రాయపడ్డారు.
తెలంగాణకా,
ఆంధ్రాకా
అనేది
ముఖ్యం
కాదని,
సమర్థత
ముఖ్యమని,
అయితే
తెలంగాణ
బిసికి
ఇస్తే
మంచిదని
ఆయన
అన్నారు.
Story first published: Monday, September 17, 2007, 23:53 [IST]