వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేడు శ్రీవారికి ముత్యాల పందిరి
తిరుపతి:
తిరుమలలో
శ్రీవారి
బ్రహ్మోత్సవాలు
కనులపండువగా
జరుగుతున్నాయి.
నేడు
శ్రీవారికి
సింహవాహన
సేవ,
ముత్యపు
పందిరి
వాహనం
ప్రధానాంశాలు.
ఈరోజు
ఉదయం
వెంకన్న
స్వామి
సింహవాహనంపై
ఊరేగారు.
సాయంత్రం
తిరుమాడ
వీధుల్లో
ముత్యపు
పందిరి
వాహనంలో
ఊరేగుతారు.
నిన్న
సాయంత్రం
హంస
వాహనంపై
ఊరేగిన
స్వామిని
చూసి
భక్తులు
పులకించిపోయారు.
బ్రహ్మోత్సవాల
సందర్భంగా
టిటిడి
ఫోటో
ఎగ్జిబిషన్
ను
రాష్ట్ర
దేవాదాయ
మంత్రి
రత్నాకర్
రావు
ప్రారంభించారు.
అనేక
రకాల
పుష్పాలు
గల
తిరుమలలో
గార్దెన్
ఫ్లవర్
షోను
కూడా
ప్రారంభించారు.
Comments
Story first published: Monday, September 17, 2007, 23:53 [IST]