త్వరలో మంత్రుల అవినీతి చిట్టా: సమాల్
హైదరాబాద్:
త్వరలో
మంత్రుల
అవినీతి
చిట్టాను
విప్పుతానని
మాజీ
విజిలెన్స్
కమిషనర్
రామచంద్ర
సమాల్
హెచ్చరించారు.
కడప
జిల్లాకు
చెందిన
ఒక
అవినీతిపరుడైన
డీఎస్పీని
రక్షించడానికి
హోంమంత్రి
జానారెడ్డి
ప్రయత్నించారని
ఆయన
ఆరోపించారు.
కొందరు
ఐఎఎస్
అధికారుల
అవినీతి
చిట్టాను
మీడీయాకు
విడుదల
చేసి
సమాల్
సంచలనం
సృష్టించారు.
ఆయన
దెబ్బతో
రాష్ట్ర
ప్రభుత్వం
డిఫెన్స్
లో
పడింది.
ఇది
ఆరంభమే
కానీ
అంతం
కాదని
సమాల్
అంటున్నారు.
తెలుగుదేశం
అధికారంలో
ఉన్నప్పుడు
కూడా
అవినీతిపరులైన
అధికారులను
పెంచిపోషించారని
ఆయన
చెప్పడం
విశేషం.
కొందరు
మంత్రులు
తనకు
ఫోన్
చేశారని
ఆయన
తెలిపారు.
మంత్రులు,
ఐఎఎస్
అధికారుల
మీద
విరుచుకుపడుతున్న
సమాల్
ముఖ్యమంత్రి
రాజశేఖరరెడ్డికి
క్లీన్
చిట్
ఇవ్వడం
గమనార్హం.
తనను
ఎవరూ
ఏమీ
చేయలేరని,
సుదర్శన
చక్రమే
తనను
కాపాడుతుదని
ఆయన
అన్నారు.
వైఎస్
రాజశేఖరరెడ్డి
గొప్ప
పరిపాలకుడని
సమాల్
కితాబు
ఇచ్చారు.