వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వెంకట్ ను సిఐడి కస్టడీకి అప్పగించిన కోర్టు
హైదరాబాద్:
రియల్
ఎస్టేట్
వ్యాపారి
ప్రశాంత్
రెడ్డి
హత్య
కేసులో
పిసిసి
మాజీ
అధ్యక్షుడు
కె.
కేశవరావు
కుమారుడు
వెంకట్
ను
ఈ
నెల
21వ
తేదీ
వరకు
సిఐడి
పోలీసుల
కస్టడీకి
అప్పగిస్తూ
కోర్టు
సోమవారం
ఆదేశాలు
జారీ
చేసింది.
ఈనెల
8న
వెంకట్
ఇంట్లో
జరిగిన
కాల్పుల్లో
ప్రశాంత్
రెడ్డి
అనే
రియల్
ఎస్టేట్
వ్యాపారి
మరణించిన
విషయం
తెలిసిందే.
ఈ
సంఘటనకు
వెంకట్
బాధ్యూడని
పేర్కొంటూ,
ప్రశాంత్
రెడ్డి
కుటుంబసభ్యులు
జూబిలీ
హిల్స్
పోలీసులకు
ఫిర్యాదు
చేశారు.
దీనితో
వెంకట్
ను
అరెస్టు
చేసి
కోర్టు
ముందు
ఉంచగా
న్యాయస్ధానం
రిమాండ్
కు
ఆదేశించింది.
ఇలా
ఉండగా
కేసును
ప్రభుత్వం
సిఐడికి
అప్పగించింది.
నిందితుడిని
విచారించేందుకు
పది
రోజుల
పాటు
కస్టడీకి
ఇవ్వవలసిందిగా
సిఐడి
న్యాయస్ధానాన్ని
కోరింది.
దీంతో
ఐదు
రోజుల
పాటు
వెంకట్
ను
సిఐడి
కస్టడీకి
అప్పగిస్తూ
కోర్టు
ఆదేశాలు
జారి
చేసింది.
Comments
Story first published: Monday, September 17, 2007, 23:53 [IST]