వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆదోనిలో ఇళ్ళలోకీ నీరు
ఆదోని:
కర్నూలు
జిలాలో
భారీ
వర్షాల
కారణంగా
ఆదోని
రాంజల
చెరువుకు
గండి
పడడంతో
చెరువు
సమీపంలో
ఉన్న
విజయనగరం
కాలనీ,
పోస్టల్
కాలనీలు
జలమయమయ్యాయి.
ఇళ్ళల్లోకి
నీరు
చేరడంతో
రెండు
అడుగుల
మేర
నీరు
చేరింది.
తిండి
గింజలతో
సహా
తడిచి
పోయాయి.
దీనితో
వారంతా
స్ధానిక
ప్రభుత్వ
పాఠశాలలో
తలదాచుకుంటున్నారు.
Comments
Story first published: Wednesday, September 19, 2007, 23:53 [IST]