వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వారంరోజుల్లో పిసిసి నేత ఎంపిక: దిగ్విజయ్
న్యూఢిల్లీ:వారం
రోజుల్లో
ప్రదేశ్
కాంగ్రెస్
కమిటీ(పిసిసి)
అధ్యక్షుణ్ణి
ఎంపిక
చేస్తామని
రాష్ట్ర
కాంగ్రెస్
వ్యవహారాల
ఇంఛార్జీ
దిగ్విజయ్
సింగ్
ప్రకటించారు.
రాష్ట్ర
ఎంపీ
కావూరి
సాంబశివరావు
దిగ్విజయ్
సింగ్
ను
కలిసిన
నేపథ్యంలో
ఆయన
ఆ
విషయాన్ని
తెలిపారు.
పిసిసి
నేత
ఎంపికలో
సమర్థతనే
పరిగణనలోకి
తీసుకోవాలి
తప్ప
ప్రాంతం,
కులంను
పరిగణనలోకి
తీసుకోవద్దని
ఆయన
దిగ్విజయ్
ను
కోరారు.
ఈ
సందర్భంగా
దిగ్విజయ్
సింగ్
మాట్లాడుతూ
పిసిసి
మాజీ
అధ్యక్షుడు
కె.కేశవరావుకు
ఆయన
కొడుకుపై
వచ్చే
తీర్పుకు
ఎలాంటి
సంబంధంలేదని
ఆయన
ఈ
సందర్భంగా
అన్నారు.
కెకె
సేవలను
పార్టీ
అవసరాల
కోసం
ఉపయోగించుకుంటామని
ఆయన
స్పష్టంచేశాడు.
Story first published: Wednesday, September 19, 2007, 23:53 [IST]