వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాలాపూర్ గణేశుడి లడ్డు ధర రు. 4.15 లక్షలు
హైదరాబాద్:
హైదరాబాద్
సమీపంలోని
బాలాపూర్
వినాయకుడి
లడ్డు
4
లక్షల
15
వేల
రూపాయలు
పలికింది.
ఈ
లడ్డు
యేటా
వేలం
వేయడం
సంప్రదాయంగా
వస్తోంది.
ఈ
లడ్డు
ఈ
ఏడాది
ఒక
భక్తుడు
4
లక్షల
15
వేల
రూపాయలకు
వేలం
పాటలో
కొనుక్కున్నాడు.
ఈ
వేలం
పాట
కార్యక్రమంలో
తెలంగాణ
రాష్ట్ర
సమితి
(ఎన్)
అధ్యక్షుడు
ఎ.
నరేంద్ర
కూడా
పాల్గొన్నారు.
బాలాపూర్
వినాయకుడి
లడ్డును
గ్రామ
మాజీ
సర్పంచ్
రఘునాథాచారి
సొంత
చేసుకున్నారు.
నిరుడు
ఈ
లడ్డు
3
లక్షల
రూపాయల
ధర
పలికింది.
హిమాయత్
నగరులోని
వినాయకుడి
లడ్డు
2
లక్షల
రూపాయల
పైచిలుకు
ధర
పలికింది.
వేలం
అనంతరం
బాలాపూర్
వినాయకుడు
వినాయక్
సాగరులో
నిమజ్జనం
కోసం
బయలుదేరింది.
Story first published: Tuesday, September 25, 2007, 23:53 [IST]