వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అబ్దుల్ కలాంకు కర్నాటక అత్యున్నత పురస్కారం
బెంగళూరు:
మాజీ
రాష్ట్ర
పతి
అబ్దుల్
కలాంను
కర్నాటక
రాష్ట్ర
ప్రభుత్వం
తమ
అత్యున్నత
"బసవ"
పురస్కారంతో
సత్కరించింది.
శాస్త్ర
సాంకేతిక
రంగాల్లో
చేసిన
విశేష
కృషికి
గుర్తింపుగా
ఈ
అవార్డును
ఇచ్చినట్టు
కర్నాటక
ప్రభుత్వం
ప్రకటించింది.
ఈ
అవార్డు
కింద
కలాం
10
లక్షల
రూపాయల
నగదును
బహూకరించారు.
ఈ
మొత్తాన్ని
పేద
విద్యార్ధులకు
ఇవ్వనున్నట్టు
కలాం
సభా
ముఖంగా
ప్రకటించారు.
కర్నాటక
లోని
వివిధ
రంగాల్లో
కృషి
చేసిన
వ్యక్తులకు
మాత్రమే
ఇచ్చే
ఈ
అవార్డును
తమిళనాడుకు
చెందిన
కలాం
కు
ఇవ్వడం
విశేషం.
Comments
Story first published: Saturday, September 29, 2007, 23:53 [IST]