వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమల కిటకిట

By Staff
|
Google Oneindia TeluguNews

Crowd in Tirumala తిరుమల-తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తమిళనాడు నుంచి భక్తులు వరదలా వస్తుండడంతో శనివారం తిరుమల కిక్కిరిసిపోయింది. ఈ మాసంలో తమిళులు ఉపవాసాలు ఉంటూ తిరుమలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సహజంగానే శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. దీనికి తోడు ఈ శని, ఆదివారాలలో తమిళనాడు భక్తులు ఉప్పెనలా వస్తుండడంతో ప్రత్యేక సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిఢి)వారు రద్దు చేశారు. శనివారం మధ్యాహ్నానికే భక్తుల సంఖ్య లక్షన్నర దాటిఉండవచ్చని టిటిడి అధికారులు చెబుతున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X