వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గురుకులాలపై ఆందోళన: విద్యార్థుల అరెస్టు
హైదరాబాద్:
ప్రైవేట్
భాగస్వామ్యంతో
గ్రామీణ
ప్రాంతాల్లో
గురుకుల
పాఠశాలల
ఏర్పాటు
నిర్ణయాన్ని
వ్యతిరేకిస్తూ
ప్రగతిశీల
విద్యార్థి
సంఘం
(పిడిఎస్
యు)
సోమవారం
ధర్నాకు
దిగింగి.
గురుకుల
పాఠశాలల
ఏర్పాటుపై
సదస్సు
జరుగుతున్న
సమయంలో
జూబిలీహాల్
వద్ద
విద్యార్థులు
ఆందోళనకు
దిగారు.
దీంతో
తీవ్ర
ఉద్రిక్తత
నెలకొంది.
విద్యార్థులను
పోలీసులు
అరెస్టు
చేశారు.
గురుకుల
పాఠశాలల
ఏర్పాటుపై
జరిగిన
సదస్సులో
ముఖ్యమంత్రి
డాక్టర్
వైయస్
రాజశేఖర
రెడ్డి
పాల్గొన్నారు.
ఈ
పాఠశాలల
ఏర్పాటుకు
శనివారం
నుంచి
స్థలాలు
గుర్తించనున్నట్లు
ఆయన
తెలిపారు.
స్పాన్సర్
చేసే
కంపెనీల
ఉద్యోగుల
పిల్లలకు
పాఠశాలల్లో
అడ్మిషన్
కల్పిస్తామని
ఆయన
చెప్పారు.
Comments
Story first published: Monday, October 1, 2007, 23:53 [IST]