వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రబాబుతో ప్రశాంత్ భార్య విలాసిని భేటీ
హైదరాబాద్:
పిసిసి
మాజీ
అధ్యక్షుడు
కె.
కేశవరావు
కుమారుడు
వెంకట్
ఇంట్లో
జరిగిన
కాల్పుల్లో
మరణించిన
రియల్
ఎస్టేట్
వ్యాపారి
ప్రశాంత్
రెడ్డి
భార్య
విలాసిని
సోమవారంనాడు
తెలుగుదేశం
పార్టీ
అధ్యక్షుడు
నారా
చంద్రబాబునాయుడిని
కలిశారు.
తన
భర్త
హత్య
కేసులో
న్యాయం
చేయాలని
ఆమె
చంద్రబాబును
కోరారు.
ఈ
మేరకు
ఆమె
చంద్రబాబుకు
ఒక
వినతిపత్రం
సమర్పించారు.
తన
భర్త
హత్య
కేసులో
న్యాయం
జరగకపోతే
ఈ
నెల
15వ
తేదీ
నుంచి
ఆమరణ
నిరాహార
దీక్ష
చేస్తానని
ఆమె
చెప్పారు.
కేసు
నుంచి
వెంకట్
ను
తప్పించేందుకు
ప్రభుత్వం
ప్రయత్నిస్తోందని
ఆమె
విమర్శించారు.
Comments
Story first published: Monday, October 1, 2007, 23:53 [IST]