వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుతో ప్రశాంత్ భార్య విలాసిని భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: పిసిసి మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు కుమారుడు వెంకట్ ఇంట్లో జరిగిన కాల్పుల్లో మరణించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డి భార్య విలాసిని సోమవారంనాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కలిశారు. తన భర్త హత్య కేసులో న్యాయం చేయాలని ఆమె చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఆమె చంద్రబాబుకు ఒక వినతిపత్రం సమర్పించారు.

తన భర్త హత్య కేసులో న్యాయం జరగకపోతే ఈ నెల 15వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆమె చెప్పారు. కేసు నుంచి వెంకట్ ను తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X