వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నారాయణ కళాశాలలో మతం చిచ్చు
హైదరాబాద్:
నగరంలోని
మెహిదీపట్నం
నారాయణ
కళాశాలలో
మతం
చిచ్చు
రాజుకుంది.
ఒక
మైనారిటీ
వర్గానికీ
చెందిన
విద్యార్ధులను
కించపరుస్తున్నారని
ఆ
వర్గం
వారు
ఆందోళనకు
దిగారు.
ఇటీవల
నరేష్
రెడ్డి
అనే
విద్యార్ధి
తమ
మతాన్ని
కించపరిచేలా
వ్యాఖ్యానించాడని
ఆ
వర్గం
ఆరోపణ.
సమస్యను సావధానంగా పరిష్కరించడానికి కళాశాల యాజమాన్యం ప్రయత్నిస్తున్న తరుణంలో స్ధానిక ఎమ్మెల్యే అప్ఫర్ ఖాన్ రంగ ప్రవేశం చేయడంతో ఉద్రిక్తత తీవ్రతరమైంది. రంజాన్ సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్రతరమవుతుందని భావించిన స్ధానిక పోలీసులు వెంటనే పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు.
మెహిదీపట్నం
నారాయణ
కళాశాలలో
20
శాతం
మైనారిటీ
విద్యార్ధులు
ఉన్నారు.
నారాయణ
కాలేజి
మరో
బ్రాంచి
గత
వారం
విషాహారం
ఆరోపణ
ఎదుర్కోగా,
ఇప్పుడు
మరో
సమస్య
మెహిదీపట్నం
బ్రాంచికి
వచ్చి
పడింది.
Comments
Story first published: Tuesday, October 9, 2007, 23:53 [IST]