వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారాయణ కళాశాలలో మతం చిచ్చు

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: నగరంలోని మెహిదీపట్నం నారాయణ కళాశాలలో మతం చిచ్చు రాజుకుంది. ఒక మైనారిటీ వర్గానికీ చెందిన విద్యార్ధులను కించపరుస్తున్నారని ఆ వర్గం వారు ఆందోళనకు దిగారు. ఇటీవల నరేష్ రెడ్డి అనే విద్యార్ధి తమ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించాడని ఆ వర్గం ఆరోపణ.

సమస్యను సావధానంగా పరిష్కరించడానికి కళాశాల యాజమాన్యం ప్రయత్నిస్తున్న తరుణంలో స్ధానిక ఎమ్మెల్యే అప్ఫర్ ఖాన్ రంగ ప్రవేశం చేయడంతో ఉద్రిక్తత తీవ్రతరమైంది. రంజాన్ సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్రతరమవుతుందని భావించిన స్ధానిక పోలీసులు వెంటనే పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు.

మెహిదీపట్నం నారాయణ కళాశాలలో 20 శాతం మైనారిటీ విద్యార్ధులు ఉన్నారు. నారాయణ కాలేజి మరో బ్రాంచి గత వారం విషాహారం ఆరోపణ ఎదుర్కోగా, ఇప్పుడు మరో సమస్య మెహిదీపట్నం బ్రాంచికి వచ్చి పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X