వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
డిగ్రీ విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచార యత్నం
శ్రీకాకుళం: డిగ్రీ విద్యార్థి కల్పనపై లెక్చరర్ దామోదర్ యాసిడ్ దాడి చేసి 24 గంటలు గడిచిందో లేదో శనివారం మరో కాలేజ్ ప్రిన్సిపాల్ ఒక విద్యార్థినిపై అత్యాచారం చేయడానికి సాహసించాడు. మందు కొట్టి కాలేజ్ కి వచ్చిన ప్రిన్సిపాల్ సదరు అమ్మాయిని కాలేజ్ బాత్ రూమ్ కు లాక్కువెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అమ్మాయి గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమయిన విద్యార్థులు తిరగబడేసరికి ప్రిన్సిపాల్ విల్సన్ రాజ్ పలాయనం చిత్తగించాడు. ఈ సంఘటన శ్రీకాకుళంలోని బారువా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో చోటుచేసుకుంది.
Comments
Story first published: Saturday, November 3, 2007, 23:53 [IST]