వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అభివృద్ధిలో ఆంధ్రా నెంబర్వన్: కేంద్రం నివేదిక
నిరుపేదల జీవన ప్రమాణాల మెరుగు, పేదరిక నిర్మూలనకోసం ప్రవేశపెట్టిన 18 పథకాల్లో పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులను కేంద్రం నిర్ణయిస్తోంది. ఇందిరా ఆవాస్ యోజన పథకంలో 92శాతం మేర లక్ష్యం చేరుకోవడం, స్వయం సహాయక బృందాలకు సహకారం, చిన్నారులకు టీకాలు, ఐసీడీఎస్ పథకం అమలు అంశాల్లోనూ రాష్ట్రం 70శాతానికి పైగా లక్ష్యాల్ని చేరుకుందని తెలిపింది.
మరోవైపు
రాష్ట్రపతి
పాలనలో
ఉన్న
కర్ణాటక
రెండో
స్థానంలో
నిలవగా,
కేరళ,
జార్ఖండ్,
హిమాచల్
ప్రదేశ్,
రాజస్థాన్,
యూపీ,
ఢిల్లీ,
మధ్యప్రదేశ్,
సిక్కిం,
పంజాబ్,
గోవా,
తమిళనాడులు
కూడా
చక్కటి
వృద్ధి
సాధించాయి
Comments
Story first published: Friday, March 28, 2008, 12:40 [IST]