వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దాసరితో శ్రీనివాస్ భేటీ, కీలకాంశం...
హైదరాబాద్: కేంద్ర మంత్రి దాసరి నారాయణరావును, పిసిసి కొత్త అధ్యక్షుడు డి శ్రీనివాస్ శుక్రవారం ఉదయం ఆయన నివాసంలో కలుసుకున్నారు. కాపు వర్గానికి చెందిన దాసరితో మున్నూరు కాపు వర్గానికి చెందిన దాసరి సమావేశం కావడానికి ప్రాధాన్యం ఉంది.
తెలంగాణ సమస్య సద్దు మణగాలన్నా, చిరంజీవి పార్టీని ఎదుర్కోవాలన్నా తెలంగాణకు చెందిన మున్నూరు కాపు నాయకుడిని కాబోయే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయడం అవసరమని సోనియా గాంధీ భావించబట్టే డిఎస్ కు పిసిసి పీఠం దక్కింది.
Comments
Story first published: Friday, March 28, 2008, 13:47 [IST]