వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గౌతమి ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :సికింద్రాబాద్ నుండి కాకినాడ వరకు వెళ్ళే గౌతమి ఎక్సెప్రెస్ రాత్రి 1.10 నిముషాలకు అగ్ని ప్రమాదానికి లోనయ్యింది. వరంగల్ కె.సముద్రం మధ్య గల తాళ్ళ పూసల పల్లి వద్ద ఈ ప్రమాదం జర్గింది. మొదట ఎస్.9 భోగీలో మంటలు చెలరేగి ఎస్ 10,ఎస్ 11,ఎస్ 12,ఎస్ 13 వరకూ వ్యాపించి పూర్తిగా దగ్ధమయిపోయాయి. అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 50 మంది వరకూ తీవ్రస్ధాయిలో గాయపడ్డారు.ముగ్గురు ప్రయాణీకులు సజీవదహనం చెందారు.ఇంకా ఆరు శవాలు భోగీల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని గుర్తించారు. పైనున్న ఒక ఫ్యాన్ నుండి ఈ మంటలు చెలరేగినట్లు ప్రాధమిక అంచనాలు వేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X