వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబు వైపే సీపీఐ చూపు
హైదరాబాద్: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్లోని ముగ్దుంభవన్లో జరుగుతోంది. ప్రధానంగా ఈరోజు పొత్తులపై తుది నిర్ణయం తీసుకునేందుకే చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రనేతలు ప్రజారాజ్యంతో కలిసి వెళ్లాలని భావిస్తున్నారు. అయితే కేంద్ర నాయకులు మాత్రం టీడీపీవైపే మొగ్గు చూపుతున్నారు. తమ అభిప్రాయాన్ని కూడా కేంద్ర నాయకులు దృష్టికి తీసుకెళ్తామని ఆ పార్టీనేత చాడా వెంకటరెడ్డి తెలిపారు.
Comments
Story first published: Saturday, November 22, 2008, 18:18 [IST]