హైదరాబాద్:
ప్రజా
అంకితయాత్రలో
చిరంజీవి
దళితులను
కించపరుస్తూ
మాట్లాడటాన్ని
ఎమ్మార్పీఎస్
వ్యవస్థాపక
అధ్యక్షుడు
మంద
కృష్ణ
మాదిగ
ఖండించారు.
ఎస్సీ
వర్గీకరణ
బిల్లుని
పార్లమెంటులో
పాస్
చేయాలంటూ
చేస్తున్న
ఆందోళనలో
భాగంగా
గుంటూరు
జిల్లా
వినుకొండలో
ఆయన
రోడ్
షో
నిర్వహించారు.
చిరంజీవిపై
ఎస్సీ,
ఎస్టీ
కేసు
పెట్టి
అరెస్ట్
చేయాలని
డిమాండ్
చేశారు.