వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ లబ్ధికే ఉగ్రవాద ముద్ర: ఆర్ఎస్ఎస్

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో: రాజకీయ లబ్ధి కోసమే యూపీఏ హిందూ సంస్థలపై ఉగ్రవాద ముద్ర వేస్తోందని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ సుదర్శన్‌ ఆరోపించారు. ఉగ్రవాదాన్ని అదుపు చేయడంలో విఫలమైన యూపీఏ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హిందూ ఉగ్రవాదాన్ని సృష్టించిందని ఆయన ఆరోపించారు. ఐదురోజుల పాటు ఇక్కడ జరిగే ఆర్‌ఎస్‌ఎస్‌ అవధ్‌ ప్రాంత సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సుదర్శన్‌ మాట్లాడుతూ, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సమస్యేననీ, దీనికి మతం రంగు పులమడం సబబు కాదని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X