వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబయి మృతుల సంఖ్య 195

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబయి: గత 62 గంటలుగా ముంబయిలో తీవ్రవాదులకు సైన్యానికి మధ్య హోరాహోరీగా సాగిన పోరుకు తెరపడింది. తాజ్‌హోటల్‌, ఒబేరాయ్‌ హోటల్‌, నారిమన్‌ హౌస్‌ రైల్వేస్టేషన్‌, సినిమాహాళ్లు తదితర చోట్ల ఉన్న ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో మొత్తం 195 మంది మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. 300 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. వీరితోపాటు 15 మంది పోలీసులు, ఇద్దరు కమెండోలు, 12 మంది తీవ్రవాదులు మృతి చెందినట్లు వారు తెలిపారు. తాజ్‌లో ఆపరేషన్‌ పూర్తయిందని, సైన్యం హోటల్‌ అణువణువునూ గాలిస్తోందని ఎన్‌ఎస్‌జీ చీఫ్‌ దత్‌ తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X