వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముంబయి మృతుల సంఖ్య 195
ముంబయి: గత 62 గంటలుగా ముంబయిలో తీవ్రవాదులకు సైన్యానికి మధ్య హోరాహోరీగా సాగిన పోరుకు తెరపడింది. తాజ్హోటల్, ఒబేరాయ్ హోటల్, నారిమన్ హౌస్ రైల్వేస్టేషన్, సినిమాహాళ్లు తదితర చోట్ల ఉన్న ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో మొత్తం 195 మంది మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. 300 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. వీరితోపాటు 15 మంది పోలీసులు, ఇద్దరు కమెండోలు, 12 మంది తీవ్రవాదులు మృతి చెందినట్లు వారు తెలిపారు. తాజ్లో ఆపరేషన్ పూర్తయిందని, సైన్యం హోటల్ అణువణువునూ గాలిస్తోందని ఎన్ఎస్జీ చీఫ్ దత్ తెలిపారు.
Comments
Story first published: Saturday, November 29, 2008, 15:53 [IST]