వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్‌ఐ చీఫ్‌ రాడు: పాక్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెంట్(ఐఎస్‌ఐ) చీఫ్‌ షాజా పాషా ఇండియా రావటంలేదు.ఈ విషయాన్ని గత అర్థరాత్రి అనంతరం పాక్‌ ప్రకటించింది. ముంబై పేలుళ్ల దర్యాప్తులో భారత్‌కు సహకరించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సూచనమేరకు పాషాను పంపేందుకు పాక్‌ మొదట అంగీకారం తెలిపింది. ఈ మేరకు చర్చించేందుకు గత రాత్రి దేశాధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ, చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ జనరల్‌ పర్వేజ్‌ ఖయానీ, ప్రధాని యూసఫ్‌ రజా గిలానీలు సమావేశమయ్యారు. వీరి భేటీ రాత్రి 1.30 వరకు జరిగింది. అనంతరం వారు ఓ ప్రకటన చేశారు. ఐఎస్‌ఐ చీఫ్‌ పాషా బదులు ఐఎస్‌ఐ ప్రతినిధి ఒకరు భారత్‌ వెళతారని వారు ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X