వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
'ప్రజాశాంతి' పార్టి అంటే భయం
హైదరాబాద్: తన ప్రజాశాంతి పార్టీ రాకతో టీడీపీ, కాంగ్రెస్లకు భయంపట్టుకుందని ఆపార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతపురంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన, రాష్ట్ర సమస్యలను పరిష్కరించే సత్తా తనకుందన్నారు.
Story first published: Saturday, November 29, 2008, 15:26 [IST]