వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3 నెలల్లో విచారణ: బిజెపి డిమాండ్

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : మత్స్యశాఖ ఈఈ సూర్యనారాయణ అవినీతి భాగోతంపై న్యాయవిచారణను మూడునెలల్లో పూర్తి చేయాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. ఔటర్‌రింగ్‌రోడ్డు, వోక్స్‌వ్యాగన్‌తోపాటు వివిధ కుంభకోణాలపై చేపట్టిన విచారణల నివేదికలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. 26న జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణను ఖరారుచేస్తామని ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X