వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
3 నెలల్లో విచారణ: బిజెపి డిమాండ్
హైదరాబాద్
:
మత్స్యశాఖ
ఈఈ
సూర్యనారాయణ
అవినీతి
భాగోతంపై
న్యాయవిచారణను
మూడునెలల్లో
పూర్తి
చేయాలని
భారతీయ
జనతాపార్టీ
రాష్ట్ర
అధ్యక్షుడు
బండారు
దత్తాత్రేయ
డిమాండ్
చేశారు.
ఔటర్రింగ్రోడ్డు,
వోక్స్వ్యాగన్తోపాటు
వివిధ
కుంభకోణాలపై
చేపట్టిన
విచారణల
నివేదికలపై
ప్రభుత్వం
ఏం
చర్యలు
తీసుకుందని
ఆయన
ఆదివారం
మీడియా
ప్రతినిధుల
సమావేశంలో
ప్రశ్నించారు.
26న
జరిగే
రాష్ట్ర
కార్యవర్గ
సమావేశంలో
భవిష్యత్
కార్యాచరణను
ఖరారుచేస్తామని
ఆయన
తెలిపారు.
Story first published: Monday, December 22, 2008, 10:00 [IST]