వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరిగి తెరుచుకున్న ట్రైడెంట్‌ హోటల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబయి: నవంబరు 26న జరిగిన ఉగ్రవాద దాడుల్లో దెబ్బతిన్న ట్రైడెంట్‌ హోటల్‌ మళ్లీ అతిథుల కోసం ముస్తాబైంది. ఆదివారం నుంచి హోటల్‌ను పునఃప్రారంభిస్తున్నట్లు ఒబెరాయ్‌ గ్రూప్‌ ప్రకటించింది. అతిథుల రక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. హోటల్‌ ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌, ఉప ముఖ్యమంత్రి ఛగన్‌ భుజ్‌బల్‌ హాజరయ్యారు.

అలాగే ఉగ్రవాద దాడులకు గురైన తాజ్‌ టవర్‌ హోటల్‌ను కూడా ఆదివారం ప్రారంభిస్తున్నారు. సాయంత్రం ఏడు గంటలకు హోటల్‌లో ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నట్లు, తాజ్‌ ప్యాలెస్‌ మాత్రం మరో మూడు నెలల తర్వాత ప్రారంభిస్తామని ఇండియా హోటల్స్‌ గ్రూపు ప్రకటించింది. పాకిస్థాన్ నుంచి వచ్చే వారికి హోటల్లోకి ప్రవేశం ఉండదని చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X