హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రంగారెడ్డిలో చిరు సాయం సభలు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: ప్రజలందరికీ వీలుగా ఉండేలా తన జిల్లా పర్యటనల్లో మధ్యాహ్నంపూటే సభలను నిర్వహిస్తున్న ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఈరోజునుంచి రంగారెడ్డి జిల్లాలో జరిగే పర్యటనలో మాత్రం ఆనవాయితీని మార్చారు.

రంగారెడ్డి జిల్లాలో చాలాప్రాంతాలు హైదరాబాద్‌తోనే కలిసి ఉండటంతో ప్రజల దైనందిక కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా సభలను నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లలో జరిగేచిరంజీవి సభలను సాయంత్రం నిర్వహిస్తున్నారు. హైకోర్టు రోడ్ షోల మీద స్టే విధించడంతో చిరంజీవి అనివార్యంగా సభలు పెట్టుకోవలసి వస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X