వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్నికలు ఏప్రిల్ తర్వాతే: గోపాలస్వామి
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలను ఏప్రిల్-మేనెలల్లో జరిపే అవకాశముందని ప్రధాన ఎన్నికల అధికారి గోపాలస్వామి పేర్కొన్నారు. మార్చినెల పరీక్షల సమయం కాబట్టి ఆ తరువాతి నెలల్లో ఎన్నికలు జరపవచ్చని ఆయన తెలిపారు. జనవరిలో ఓటర్ల జాబితాలు పూర్తవుతాయని ఆయన వెల్లడించారు. జమ్మూ-కాశ్మీర్లో జరిగిన ఎన్నికలపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు.
Comments
Story first published: Sunday, December 28, 2008, 17:10 [IST]