వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలు ఏప్రిల్ తర్వాతే: గోపాలస్వామి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలను ఏప్రిల్‌-మేనెలల్లో జరిపే అవకాశముందని ప్రధాన ఎన్నికల అధికారి గోపాలస్వామి పేర్కొన్నారు. మార్చినెల పరీక్షల సమయం కాబట్టి ఆ తరువాతి నెలల్లో ఎన్నికలు జరపవచ్చని ఆయన తెలిపారు. జనవరిలో ఓటర్ల జాబితాలు పూర్తవుతాయని ఆయన వెల్లడించారు. జమ్మూ-కాశ్మీర్‌లో జరిగిన ఎన్నికలపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X