హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వప్నిక మృతి బాధాకరం : ప్రణీత తల్లి

By Staff
|
Google Oneindia TeluguNews

Pranitha
హైదరాబాద్‌: స్వప్నిక, తమ కుమార్తె ప్రణీత మంచి స్నేహితులని ఆమె కూడా తమ కుటుంబంలో ఓ సభ్యురాలిగా మెలిగేదని వరంగల్‌ యాసిడ్‌ దాడిలో గాయపడిన మరో విద్యార్థిని ప్రణీత తల్లి సుభాషిణి అన్నారు. ఆమె మృతి అత్యంత బాధాకరమని అన్నారు. ప్రణీత ప్రస్తుతం కోలుకుంటోందని, స్వప్నిక మృతి చెందిన విషయం ఆమెకు చెప్పలేదని అన్నారు.

సిఎం సంతాపం యాసిడ్‌ దాడిలో గాయపడిన విద్యార్థిని స్వప్నిక మృతికి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె ఈ విధంగా మృతి చెందటం విచారకరమని అన్నారు. ఆమె కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X